vijayashanthi Letest Issue : విజ‌య‌శాంతికి కొత్త త‌ల‌నొప్పి

vijayashanthi

విజ‌య‌శాంతి వార్త తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనమయ్యింది. ఎమ్మెల్సీ విజయశాంతి vijayashanthi Letest Issue దంపతులకు బెదిరింపుల కేసు తీవ్రతరం అవుతోంది. ఆమె భర్త శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి వారిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.

చంద్ర‌కిర‌ణ్ రెడ్డి ఎవ‌రు..? (Chandra Kiran Reddy)

చంద్రకిరణ్ రెడ్డి, విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌ను నిర్వహించిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత చంద్రకిరణ్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన చంద్రకిరణ్, డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ నేతల vijayashanthi Letest Issue వ్యక్తిగత జీవితాలు, సైబర్ మోసాలు మరింత చర్చనీయాంశమవుతున్నాయి.

Leave a Comment