Kerala Rain
Monsoon : చల్లటి కబురు: మే 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
By గరుడ నేత్రం
—
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్లో ప్రవేశించనున్నాయి. మే 27న Monsoon కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. ఈ ...