Andhra Pradesh News
Amaravati : అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు మంజూరు
అమరావతిలో గవర్నర్ కార్యాలయం, నివాస సముదాయం, అతిథి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం Amaravati రూ.212.22 కోట్లు మంజూరు చేసింది. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ...
Guntur Crime : మూఢనమ్మకంతో ఏడాదిన్నర మనవడిని కాల్చిన నాయనమ్మ: గుంటూరులో దారుణ ఘటన
మూఢనమ్మకాలతో కన్న మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో Guntur Crime హీటర్తో వాత పెట్టిన దారుణ ఘటన గుంటూరు జిల్లా నెహ్రూనగర్లో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా ...
Private Finance : ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం: ఇంటికి తాళం వేసిన దారుణం
అప్పు తీరకపోతే అవ్వ, తాతలను ఇంటి బయటకు పంపి తాళం Private Finance వేసిన ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల దురుసు ప్రవర్తన ప్రకాశం జిల్లా బింగినపల్లిలో కలకలం రేపింది. ప్రైవేట్ ఫైనాన్స్ ...
Nandigama police counseling : నందిగామలో రౌడీషిటర్లకు కౌన్సిలింగ్
నందిగామ పోలీసు స్టేషన్ పరిధిలో వివాదాస్పద Nandigama police counseling కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఇకపై శాంతియుతంగా ఉండాలని ప్రమాణం చేయించారు. పూర్తి వివరాల కోసం చదవండి. నందిగామ పోలీస్ ...








