Andhra Pradesh

Chandrababu on Kuppam incident

Chandrababu on Kuppam incident : మహిళను చెట్టుకు కట్టేసి దారుణం సీఎం చంద్రబాబు సిరియస్ యాక్షన్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో, అప్పు విషయంలో Chandrababu on Kuppam incident ఒక మహిళను చెట్టుకు కట్టేసిన దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ...

Andhra Pradesh Deputy CM

Pawan Kalyan : విదేశాలకు పవన్ కల్యాణ్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమా షూటింగ్ కోసం Pawan Kalyan విదేశాలకు వెళ్లనున్నాడు. దీనికంటే ముందు సినీ ప్రముఖులతో కలిసి సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ...

ration shops in kanchikacharla

Ration distribution : రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం: కోగంటి బాబు

కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో రేషన్ Ration distribution దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు. జూన్ 1 నుంచి ఈ విధానం ...

Central Government

, Employment : ఇకపై గ్రామ సర్పంచుల ద్వారా ఉపాధి నిధుల చెల్లింపులు

గ్రామ పంచాయతీల్లో ఉపాధి నిధుల చెల్లింపులు ఇకపై గ్రామ సర్పంచుల , Employment ఆధ్వర్యంలోనే జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉపాధి నిధుల చెల్లింపుల ప్రక్రియలో కీలక మార్పు ...

Andhra Pradesh

Andhra Pradesh : మ‌హిళ మ‌రణాన్ని అప‌హాస్యం చేశారు : మొండితోక జగన్మోహన్ రావు

ఉపాధి హామీ పనులలో జ‌రుగుతున్న అక్రమాలపై వీడియో విడుదల చేసి Andhra Pradesh మహిళ ఆత్మహత్య చేసుకుంద‌ని దానిని కూడా స్థానిక టీడీపీ నేత‌ల అప‌హాస్యం చేశార‌ని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక ...

Vizianagaram

Vizianagaram : లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని

విజయనగరం జిల్లాలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి Vizianagaram మరియు లెక్చరర్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర దుమారం రేపుతోంది. కాలేజ్ ప్రాంగణంలో ఫోన్ మాట్లాడుతుండగా ఓ విద్యార్థిని, ఆమె ఫోన్‌ను ...

Healthcare fraud Nandigama

nandigama scan blood centers : నందిగామ‌లో స్కానింగ్ దందా

నందిగామ న్యూస్‌ / నిఘానేత్రం : నందిగామ పట్టణంలోని స్కానింగ్‌ సెంటర్లు nandigama scan blood centers మరియు రక్త పరీక్ష కేంద్రాలు అధిక ధరలతో సేవలు అందిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయి. ...

Visakhapatnam Temple News

simhachalam chandanotsavam 2025 : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం

సింహాచలం, విశాఖపట్నం: స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అదృష్ట అవకాశం. simhachalam chandanotsavam 2025 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదురుచూసే సింహాచల చందనోత్సవం ఈ ఏడాది ఏప్రిల్ 30న ఘనంగా ...

Nara Lokesh

DSC Notification 2025 : ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరీక్షిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ DSC Notification 2025 పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఐదు రోజుల్లో 16,347 పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ...

amaravati-construction-minister-narayana-site-visit-2025 (2)

Amaravathi : అమరావతి పనులు పరిశీలించిన మంత్రి

అమరావతిలో నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన గ్రావెల్ కొండ‌ల‌ను Amaravathi మంత్రి నారాయణ, సీఆర్డీయే మరియు గనుల శాఖలతో కలిసి పరిశీలించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణ ...