Eye Problems in Children: 2050 నాటికి పిల్లల్లో రాబోయే మార్పుల ఇవే జాగ్రత్త

Screen Time Effects, ACOIN

రోజురోజుకీ పెరిగిపోతున్న మొబైల్, ట్యాబ్లెట్ వాడకంపై తల్లిదండ్రులు Eye Problems in Children అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ పరికరాల అధిక వినియోగం వల్ల 2050 నాటికి స్కూల్ పిల్లల్లో సగానికి పైగా మంది కళ్లద్దాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తుతుందని భారత కంటి వైద్యుల సంఘం (ACOIN) హెచ్చరించింది.

ACOIN తాజా నివేదికలో హెచ్చరిక
ACOIN విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చిన్నారులు గంటల తరబడి స్క్రీన్‌కి సమీపంగా ఉండటం వల్ల దృష్టి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ స్థితి మారకపోతే:

50% స్కూల్ పిల్లలకు 2050 నాటికి కళ్లద్దాలు అవసరమవుతాయి

టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు

తల్లిదండ్రులకు సూచనలు
పిల్లలకు మొబైల్ వాడకాన్ని రోజుకు 1 గంటకి పరిమితం చేయాలి

రోజూ కనీసం 1 గంట స్వచ్ఛమైన బాహ్య వాతావరణంలో గడిపేలా చూడాలి

స్క్రీన్ టైమ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి

ఎందుకు ఇంత ప్రభావం?
పిల్లలు స్క్రీన్‌కి చాలా దగ్గరగా చూడటం, మళ్లీ మళ్లీ ఫోన్లకు అటెన్షన్ ఇవ్వడం వల్ల కంటి మేలు బలహీనపడుతోంది. దీర్ఘకాలికంగా ఇది మయోపియా (దగ్గర దృష్టి సమస్య)కి దారి తీస్తుందని Eye Problems in Children వైద్యులు తెలిపారు.

Leave a Comment