రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక – eKYC జూన్ 30, 2025 ration card లోపు పూర్తిచేయాలి
రేషన్ అందుకునే దేశంలోని కోట్లాది మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద రేషన్ పొందుతున్న అన్ని కుటుంబాల సభ్యులు తమ రేషన్ కార్డు eKYCని 2025 జూన్ 30లోపు పూర్తిచేయాలి.
- ఎందుకు అవసరం ఈ eKYC?
క్రమబద్ధీకరణ కోసం. - డూప్లికేట్ సభ్యులను తొలగించేందుకు.
- నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరఫరా జరిగేలా చూసేందుకు.
- ఎవరెవరు చేయాలి?
ప్రతి రేషన్ కార్డు హోల్డర్ - కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ ఆధారంగా eKYC చేయాల్సి ఉంటుంది
- ఎలా చేయాలి?
MeeSeva / Ration Shop / ePOS Center / PDS పోర్టల్ ద్వారా చేయవచ్చు. - ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉండాలి.
- బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరం.
- ఆలస్యం చేస్తే ఏమౌతుంది?
eKYC పూర్తి చేయని సభ్యుల రేషన్ నిలిపివేయబడుతుంది. - కార్డు రద్దుకావచ్చు.
- రేషన్ కోటా తగ్గే ration card అవకాశం ఉంది.