కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కరోజులో Hyderabad to Tirumala flight package దర్శించుకోవడం ఇక సాధ్యం. భక్తుల కోరికను గమనించిన తెలంగాణ టూరిజం శాఖ, హైదరాబాద్ నుంచి తిరుమల వరకు ఫ్లైట్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే, ఒకే రోజులో తిరుమల, తిరుచానూర్ ఆలయాల దర్శనం చేసి అదే రోజు తిరిగి రావచ్చు.
- టూర్ టైమ్టేబుల్ ఎలా ఉంటుంది?
ఉదయం 6:55కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంటకు విమానం. - రేణిగుంట నుంచి కారులో తిరుపతి హోటల్కి ట్రాన్స్పోర్ట్.
- ఫ్రెషప్ అయ్యాక తిరుమలకు బయలుదేరి, మధ్యాహ్నం 1 గంటలోపు శ్రీవారి దర్శనం.
- తిరిగి తిరుపతి హోటల్కు చేరి విశ్రాంతి.
- ఆ తర్వాత తిరుచానూర్లో పద్మావతి అమ్మవారి దర్శనం.
- సాయంత్రం 6:35కి రేణిగుంట నుంచి విమాన ప్రయాణం.
- రాత్రి 7:45కి హైదరాబాద్కు రీటర్న్.
టూర్ ధర ఎంత?
- ఒక్కరోజు టూర్ ధర: ₹12,499/పెర్స్న్.
- ఇందులో ఈ సదుపాయాలు ఉన్నాయి:
- విమాన టికెట్ (To & Fro)
- కారులో ప్రయాణం
- తిరుమల, తిరుచానూర్ ప్రత్యేక దర్శనం టికెట్లు
- హోటల్ ఫ్రెషప్ ఫెసిలిటీ
రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో
విశ్రాంతిగా వెళ్లి దర్శించాలనుకునే వారికి రూ. 15,499కి రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా ఉంది. ఇందులో స్టే, ప్రత్యేక దర్శనాలు, పూర్తి కంఫర్ట్ లభిస్తుంది.
పూర్తి సమాచారం కోసం:
వెబ్సైట్: Telangana Tourism
ప్యాకేజీ బుకింగ్ డీటెయిల్స్, షెడ్యూల్స్ Hyderabad to Tirumala flight package అక్కడ లభ్యమవుతాయి.