తెలంగాణ
పేదలకు మాత్రమే ఇండ్లు – సీఎం రేవంత్ కీలక నిర్ణయం CM Revanth Reddy News
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకంలో మొదటి దశలో అతి CM Revanth Reddy Newsపేదలకు మాత్రమే గృహాలు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. పారదర్శకతతో అమలు, అనర్హులపై కఠిన ...
స్కూళ్లకు సెలవులు.. ఎప్పుడు? : ts school holidays
తెలంగాణ: రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులపై గట్టిగానే చర్చ సాగుతోంది. ఇప్పటికే వేసవి ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ts school holidays సెలవులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ...
కరాటే కళ్యాణి vs హేమ వివాదం: టాలీవుడ్లో మాటల యుద్ధం Karate Kalyani vs Hema
కరాటే కళ్యాణి, నటి హేమ మధ్య వివాదం: పరస్పర ఆరోపణలు టాలీవుడ్లో ప్రముఖ నటీమణులు కరాటే కళ్యాణి మరియు హేమ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవల, హేమ Karate Kalyani vs Hema ...
Sri Rama Navami : సీతమ్మ వారికి బంగారు చీర
శ్రీ రామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను Sri Rama Navami నేసిన సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్. సీతారాములపై తనకున్న అభిమాన్నీ, భక్తిని చాటుకున్నాడు. సుమారుగా పది రోజుల పాటు శ్రమించి ...
HCU కేంద్ర అటవీ పర్యావరణ శాఖ లేఖ కలకలం
HCU News : భూముల వ్యవహారంపై స్పందించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ. రాష్ట్ర అటవీ శాఖకు లేఖ రాసిన కేంద్ర పర్యావరణ శాఖ. HCUలో పర్యావరణ విఘాతానికి బాధ్యులైన చర్యలు తీసుకోవాలన్న ...
hcu news : ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అంటేనే వింతైన పాలన అని.. రాష్ట్రంలో మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులకు ఈ దుస్థితి ...
TS News : గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది, ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ TS News హైకోర్టులో మంగళవారం పిటిషన్ ...
Gang Rape : చెట్టుకు కట్టేసి.. పొదల్లోకి లాక్కెళ్లి..మహిళపై..
రంగారెడ్డి జిల్లాలో యువకుల దారుణం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం (Gang Rape) జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనపై ...
TS News : తెలంగాణలో ఇక సన్నబియ్యం
శ్రీమంతులే కాదు.. పేదలు సన్నబియ్యం తినాలి నాకు,కేసీఆర్కు నందికి పందికి ఉన్నంత తేడా…!! హుజూర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ పధకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై ...