జాతీయం
Jyoti Malhotra : పాక్ గూఢచారిణి జ్యోతి మల్హోత్రా: విచారణలో సంచలన నిజాలు!
పహల్గామ్ దాడికి ముందు పర్యటన, పాక్ అధికారులతో సంబంధాలు, యూట్యూబ్ Jyoti Malhotra ద్వారా గూఢచర్యం — జ్యోతి మల్హోత్రా కేసులో తేలిన కీలక నిజాలు. పాకిస్థాన్కు గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ ...
India Pakistan Tensions : పాకిస్థాన్లోని ప్రతి అంగుళం మా గురిలోనే..
ఆపరేషన్ సిందూర్ విజయం, భారత్ మిలటరీ టెక్నాలజీ సామర్థ్యం, పాక్పై India Pakistan Tensions ముందస్తు చర్యలపై ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ డీకున్హా కీలక వ్యాఖ్యలు. పాకిస్థాన్ జీహెచ్క్యూకు తవ్వుకున్నా.. దాక్కోలేరు ...
India Mango Export : భారత్కు అమెరికా మరో షాక్
భారత్-అమెరికా సంబంధాలు క్రమంగా ప్రతికూలంగా మారుతున్నాయి. పాకిస్తాన్పై India Mango Export భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను నిలిపేయడం కోసం అమెరికా ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చిన తర్వాత, తాజాగా మరో షాకింగ్ ...
India Pakistan : పాక్తో మళ్లీ యుద్ధం? వాస్తవ పరిస్థితి ఇదే
పాక్ అప్పుల కోసం IMF వద్ద పరితపిస్తున్నా, యుద్ధం విషయంలో India Pakistan భారత్పై వ్యాఖ్యలు చేసే స్థితిలో లేదు. సమాజ మాధ్యమాల్లో పాక్ మళ్లీ భారత్పై యుద్ధం ప్రారంభించబోతోందని పుకార్లు వస్తున్నాయి. ...
Kurnool Diamonds : రైతుకు దొరికిన వజ్రం.. జనం ఏం చేశారంటే..
కర్నూలు జిల్లాలో భారీ వర్షం తర్వాత వజ్రం లభ్యమవడంతో వజ్రాల Kurnool Diamonds అన్వేషణలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేసవి కాలం కొనసాగుతున్నా.. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ...
Monsoon : చల్లటి కబురు: మే 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్లో ప్రవేశించనున్నాయి. మే 27న Monsoon కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. ఈ ...
Mukesh Ambani : ట్రంప్ను కలిసిన ముఖేశ్ అంబాని
ఖతర్ పర్యటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ Mukesh Ambani మర్యాదపూర్వకంగా కలిశారు. విందులో ట్రంప్తో పాటు ఖతర్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమీద్తోనూ ...
Family Welfare, Indian Army : కోల్పోయింది కొడుకునే కాదు.. ఇవి కూడా
సరిహద్దులో మరణించిన మురళి నాయక్ పర్మినెంట్ (స్థిర ఉద్యోగి) అయితే పొందగల Family Welfare, Indian Army ముఖ్యమైన సైనిక సౌకర్యాలు, కుటుంబ హక్కులు గురించి వివరాలు. సరిహద్దులో వీరంగా మరణించిన మురళి నాయక్ ...














