ఆధ్యాత్మికం
Ration distribution : రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం: కోగంటి బాబు
కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో రేషన్ Ration distribution దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు. జూన్ 1 నుంచి ఈ విధానం ...
Shani Trayodashi : శని త్రయోదశి ఉపవాస దీక్ష ప్రాముఖ్యత
హిందూ మతంలో శని త్రయోదశి ఉపవాస దీక్షకు విశేష ప్రాముఖ్యత Shani Trayodashi ఉంది. ఈ రోజున ఉపవాసం ఉంటే శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. శని త్రయోదశి వ్రతాన్ని ...
Lakshmi Ashtottara Shatanamavali : ఈ మాత్రం చదివితే ఎలాంటి అప్పులైనా నిముషంలో తొలగిపోతాయి
లక్ష్మీ దేవి 108 నామాలలో దాగి ఉన్న విశేషమైన అర్థాలు, ఆ నామావళిని Lakshmi Ashtottara Shatanamavali పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు గురించి తెలుసుకుందాం. లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు అత్యంత పవిత్రమైన ...
Lakshmi Devi Pooja : లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే అదృష్టం మీదే
శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల కలిగే లాభాలు, పూజా విధానం, Lakshmi Devi Pooja మంత్రాలు మరియు నైవేద్య వివరాలు ఇందులో తెలుసుకోండి. భారతీయ సనాతన ధర్మంలో లక్ష్మీ దేవికి ప్రత్యేక ...
Simhachalam accident : గోడ కట్టనని ముందే చెప్పా.. కాంట్రాక్టర్ షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం: సింహాచలం ఆలయంలో చందనోత్సవం రోజున జరిగిన Simhachalam accident గోడ కూలిన ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది. ఈ విషాద ఘటనలో ఏడుగురు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. సింహాద్రి అప్పన్న ...
Nandigama BJP News : ప్రధాని సభను విజయవంతం చేయాలి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపధ్యంలో నందిగామ పట్టణంలో సమావేశం Nandigama BJP News నిర్వహించారు. నందిగామ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశా నిర్ధేశం ...
Hanuman Garhi : అయోధ్యలో మరో అరుదైన ఘట్టం
అయోధ్య హనుమాన్ ఢీ ఆలయ ప్రధాన అర్చకుడు శతాబ్దాల Hanuman Garhi సంప్రదాయాన్ని పక్కనబెట్టి తొలిసారి రామాలయానికి వెళ్లనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. అయోధ్యలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ...
simhachalam chandanotsavam 2025 : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం
సింహాచలం, విశాఖపట్నం: స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అదృష్ట అవకాశం. simhachalam chandanotsavam 2025 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదురుచూసే సింహాచల చందనోత్సవం ఈ ఏడాది ఏప్రిల్ 30న ఘనంగా ...
Tirupati tension : తిరుపతిలో ఉద్రిక్తత: భూమనను గోశాలకు వెళ్లనివ్వని పోలీసులు
తిరుపతి : టీటీడీ గోశాలలో ఆవుల మృతి ఘటనపై తిరుపతిలో రాజకీయ వేడి మరింతTirupati tension పెరిగింది. ఈ నేపథ్యంలో గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భూమన ...
Ayodhya Ram Mandir Threat : అయోధ్య రామాలయానికి బెదిరింపులు
అయోధ్య శ్రీరామ మందిరానికి తమిళనాడు నుంచి Ayodhya Ram Mandir Threat బెదిరింపు మెయిల్ వచ్చింది. భద్రతను పెంచిన అధికారులు. గతంలో కూడా ఖలీస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు చేశారు. భారతదేశంలోని ప్రముఖ హిందూ ...