ఆంధ్రప్రదేశ్
Balakrishna : 50 ఏళ్లు చిత్ర పరిశ్రమ హీరో నేనే.. చాలామంది వచ్చారు.. వెళ్ళారు
పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం హిందూపురంలో నందమూరి Balakrishna బాలకృష్ణకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాలయ్య భావోద్వేగ ప్రసంగం చేశారు. గాడ్ ఆఫ్ మాస్, నందమూరి బాలకృష్ణ ఇటీవల ...
Jayaprada Foundation : ఉచిత కళ్లజోడుల పంపిణీ
ముండ్లపాడు గ్రామంలో జయప్రద ఫౌండేషన్ నిర్వహించిన Jayaprada Foundation ఉచిత కంటి వైద్య శిబిరంలో 137 మందికి కళ్లజోడులు, 35 మందికి శంకర్ నేత్రాలయంలో శస్త్రచికిత్స. పేద ప్రజలకు వైద్య సేవలు మరింత ...
AP Ration Card : ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియకు AP Ration Card గడువును జూన్ 30 వరకు పెంచింది. ఇప్పటికీ ఈ-కేవైసీ చేయని వారు వెంటనే పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ...
Chandrababu Naidu : కలల సౌధం అమరావతి.. ఏపి ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, అమరావతి Chandrababu Naidu పునఃప్రారంభ వేడుక రాష్ట్ర ప్రజల ఆశలకు నూతన దిక్సూచి అవుతుందని పేర్కొన్నారు. ఆశల రాజధాని అమరావతి మరోసారి ప్రజల కలల సౌధంగా ...
Amaravati Farmers Victory : రాజధాని రైతుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చూశారా
ధర్మ యుద్ధంలో అమరావతి రైతుల విజయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, Amaravati Farmers Victory మే 2 నిధర్మ పోరాటంలో అమరావతి రైతులు విజయం సాధించారు,ు అని రాష్ట్ర ఉప ...
Nandigama News : అమరావతి సభకు భారీగా తరలిన నందిగామ నేతలు, కార్యకర్తలు
నేడు ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూటమి నేతల Nandigama News సంబరాలు అంబరాన్నంటాయి. కార్యకర్తల హడావుడి సందడిగా మారింది. ఏ మూలన చూసినా బస్సులు ముస్తాబయ్యి సిద్ధంగా ఉన్నాయి. ...
Nandigama News : ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆర్థిక సహాయం
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో Nandigama News సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10 మంది నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున మొత్తంగా రూ.5000 ...
Inquiry Commission : అధికారుల ఒత్తిడి వల్లే పనులు? త్రిసభ్య కమిటీ మాటల్లో..
సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా జరిగిన Inquiry Commission గోడ కూలిన దారుణ ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ విచారణ వేగంగా సాగుతోంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ...
Simhachalam accident : గోడ కట్టనని ముందే చెప్పా.. కాంట్రాక్టర్ షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం: సింహాచలం ఆలయంలో చందనోత్సవం రోజున జరిగిన Simhachalam accident గోడ కూలిన ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది. ఈ విషాద ఘటనలో ఏడుగురు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. సింహాద్రి అప్పన్న ...
Andhra Pradesh Grameena Bank : ఇక గ్రామీణ బ్యాంకులు విలీనం
నందిగామ న్యూస్ / నందిగామ రిపోర్టర్ : అర్థరాత్రి గ్రామీణ బ్యాంకు Andhra Pradesh Grameena Bank ఖాతాదారులకు ఆ బ్యాంకుల నుంచి షాకింగ్ సందేశం వచ్చింది. ఇక మా బ్యాంకులు విలీనం ...