ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan News : బ్యాటరీ సైకిల్ ఆవిష్కర్త సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్
విజయనగరం జిల్లా విద్యార్థి రాజాపు సిద్ధూ రూపొందించిన బ్యాటరీ సైకిల్ను ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan News పవన్ కళ్యాణ్ పరిశీలించి, రూ.1 లక్ష ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. బ్యాటరీ సైకిల్ సిద్ధూ కు ...
TTD Book Prasadam : భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదం
తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారాన్ని TTD Book Prasadam బలపరిచేందుకు శ్రీవారి చేతి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. మతమార్పిడుల అరికట్టేందుకు దళితవాడలలో విస్తృతంగా పంపిణీ జరగనుంది. భక్తులకు ...
Srisailam : శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు జూలై 25 నుంచి
శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో జూలై 25 నుండి Srisailam ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని దర్శనాలు, అభిషేకాలలో తాత్కాలిక ...
AP school attendance rules : ఏపీలో స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. AP school attendance rules విద్యార్థి హాజరు తగ్గితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఎక్కువ రోజులు గైర్హాజరైతే ఇంటికి వెళ్లి పరిశీలించాలన్న సూచనలు. ...
AP Home Minister food issue : హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక కలకలం
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగా గీత అనితకు ఎదురైన ఓ అసహజ AP Home Minister food issue సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆమె ...
CM Chandrababu Helicopter: వెనుదిరిగిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ – వాతావరణం అడ్డంకి
పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన సీఎం CM Chandrababu Helicopter చంద్రబాబు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక గన్నవరానికి వెనుదిరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణ పరిస్థితులు అనుకూలించక ...
Annadata Sukhibhava scheme 2025 :అన్నదాత సుఖీభవ’ పథకానికి అవసరమైన పత్రాలు ఇవే – రైతులకు రూ.20,000 లబ్ధి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ Annadata Sukhibhava scheme 2025 పథకం ప్రారంభించింది. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అందించనుంది. దరఖాస్తు చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి. రైతుల ఆర్థిక స్థితిని ...
Shirdi special trains 2025 : షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో Shirdi special trains 2025 దక్షిణ మధ్య రైల్వే (SCR) మరోసారి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. సికింద్రాబాద్ – ...
train robbery 2025 : రైలులో భారీ దోపిడీ.. పక్కా ప్లాన్తో ప్రయాణికులపై దాడి
ముంబయి-చెన్నై చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో అనంతపురం దగ్గర భారీ train robbery 2025 దోపిడీ. సిగ్నల్ కేబుల్ కత్తిరించి దుండగులు దాడి. ప్రయాణికుల వద్ద డబ్బు, బంగారం లూటీ. అనంతపురం జిల్లా: దేశంలోని రైలు ...
TTD Laddu kiosk : శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ TTD Laddu kiosk (తిరుమల తిరుపతి దేవస్థానం) మరో వినూత్న మార్గాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు త్వరితగతిన లడ్డూలను సులభంగా పొందేందుకు కియోస్క్ ...