ఆంధ్రప్రదేశ్
APSRTC : పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్తను APSRTC ప్రకటించింది. 2020 జనవరి 1 తర్వాత రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు EHS (Employee Health Scheme) వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ...
Amaravati : అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు మంజూరు
అమరావతిలో గవర్నర్ కార్యాలయం, నివాస సముదాయం, అతిథి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం Amaravati రూ.212.22 కోట్లు మంజూరు చేసింది. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ...
Hyderabad rave party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం : రాచకొండ ఎస్ఓటీ దాడులు
ఏపీకి చెందిన ఓ కంపెనీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.. రేవ్ పార్టీలో మహిళల అసభ్య నృత్యాలు.. కొన్ని Hyderabad rave party అనుమానాస్పద వస్తువులు కూడా లభ్యం. హైదరాబాద్ మహేశ్వరం శివారులో రేవ్ ...
DWCRAWomen : ఏపీలో డ్వాక్రా మహిళలకు సబ్సిడీ రుణాలు.. కూటమి ప్రభుత్వ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీ DWCRAWomen రుణాలను ప్రకటించింది. పాడిపశువుల యూనిట్ల నుంచి చిన్నతరహా పరిశ్రమల వరకు ఆర్థిక భరోసా కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ...
Visakhapatnam accident : అప్పు చేసి బైక్ కొనిచ్చారు.. కొడుకు శోకం మిగిల్చాడు..
విశాఖపట్నంలో దసరా రోజున విషాదం చోటుచేసుకుంది. తండ్రి అప్పు చేసి కొనిచ్చిన కొత్త బైక్పై వెళ్తూ యువకుడు Visakhapatnam accident హరీష్ ప్రమాదంలో మృతి చెందాడు. అప్పు చేసి బైక్ కొనిస్తే తల్లిదండ్రులకు ...
ap-vahanamitra : అక్టోబరు 1 నుంచి వాహనమిత్ర పథకం – నిబంధనలు ఇవే
ఏపీలో వాహనమిత్ర పథకం అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను ap-vahanamitra విడుదల చేసింది. ఈనెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించబడతాయి. వాహనమిత్ర ...
Pawan Kalyan News : జనసైనికుల దూకుడు – పవన్ హెచ్చరికతో కూడిన జాగ్రత్తలు
జనసైనికులు రెచ్చగొట్టే ప్రయత్నాలకు లోనవ్వకూడదని, చట్టపరంగా ముందుకు వెళ్లాలని పవన్ Pawan Kalyan News కల్యాణ్ సూచించారు. మచిలీపట్నం ఘటనలపై పార్టీ అంతర్గత విచారణకు ఆదేశాలు ఇచ్చారు. జనసైనికులకు పవన్ సూచనలు జనసేన ...
nandigama, hospital : నందిగామలో 100 పడకల ఆసుపత్రి విస్తరణకు శంకుస్థాపన
నందిగామలో దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి విస్తరణ కోసం భూమి nandigama, hospital పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాద్, ...
Currency Vinayaka : వాసవి మార్కెట్లో కరెన్సీ వినాయకుడు
నందిగామ వాసవి మార్కెట్లో వరసిద్ధి వినాయకుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో Currency Vinayaka అలంకరించడంతో భక్తుల రద్దీ పెరిగింది. ప్రత్యేక ఆకర్షణగా మారిన కరెన్సీ వినాయకుడు దర్శనార్థుల కోసం దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. ...
AP Elections : జనవరిలోనే ఏపీలో స్థానిక ఎన్నికలు!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను జనవరిలోనే నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. AP Elections ముందస్తు ఎన్నికలు వైసీపీకి పెద్ద సమస్యగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మళ్లీ పెరగబోతోంది. స్థానిక సంస్థల ...











