గరుడ నేత్రం
Ambati Rambabu case : మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా Ambati Rambabu case మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై పోలీసుల విధుల్లో అడ్డంకులు కలిగించారన్న ఆరోపణలు నమోదయ్యాయి. ...
Sharmila vs Jagan : పల్నాడులో జగన్ పర్యటనపై షర్మిల ఫైర్, ఘాటు వ్యాఖ్యలు
పల్నాడులో జగన్ పర్యటనపై ఏపీ PCC అధ్యక్షురాలు షర్మిల Sharmila vs Jagan విమర్శల వర్షం కురిపించారు. బల ప్రదర్శనల వల్ల ఇద్దరు చనిపోవడంపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ...
Bijapur Maoist Killings : ఒక్కే కుటుంబానికి చెందిన ముగ్గురికి ప్రజాకోర్టులో ఉరి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మళ్ళీ మావోయిస్టు Bijapur Maoist Killings ఉగ్రవాదంతో ఉలిక్కిపడింది. దండకారణ్య అడవుల్లో మావోయిస్టులు నిర్వహించిన ప్రజాకోర్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆదివాసీలను ఉరి వేసి హత్య ...
Kannappa Movie Controversy: మోహన్ బాబు, విష్ణుకు హైకోర్టు నోటీసులు
మంచు విష్ణు నటించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ Kannappa Movie Controversy మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పేర్లు, సన్నివేశాలు ఉన్నాయంటూ ఒక ...
Chandrababu on Kuppam incident : మహిళను చెట్టుకు కట్టేసి దారుణం సీఎం చంద్రబాబు సిరియస్ యాక్షన్
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో, అప్పు విషయంలో Chandrababu on Kuppam incident ఒక మహిళను చెట్టుకు కట్టేసిన దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ...
Hyderabad to Tirumala flight package : ఒక్క రోజులో శ్రీవారి దర్శనం!
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కరోజులో Hyderabad to Tirumala flight package దర్శించుకోవడం ఇక సాధ్యం. భక్తుల కోరికను గమనించిన తెలంగాణ టూరిజం శాఖ, హైదరాబాద్ నుంచి తిరుమల వరకు ...
ration card : రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక వెంటనే ఇలా చేయండి
రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక – eKYC జూన్ 30, 2025 ration card లోపు పూర్తిచేయాలి రేషన్ అందుకునే దేశంలోని కోట్లాది మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ ...
Kaleshwaram Commission : రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్న కాళేశ్వరం కమిషన్
కాళేశ్వరం కమిషన్ ఎత్తుగడ మూడోసారి లేఖతో రేవంత్ ప్రభుత్వంపై Kaleshwaram Commission ఒత్తిడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ మళ్ళీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గతంలో రెండు సార్లు ...
Air India, Tata Group : టాటా చరిత్రలో చీకటి రోజు
ఎయిరిండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. ఇది Air India, Tata Group టాటా చరిత్రలో చీకటి రోజు అని ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. భద్రతపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. ...














