గరుడ నేత్రం
Bombay High Court : భార్యపై వ్యభిచార అనుమానంతో బిడ్డకు డీఎన్ఏ పరీక్ష? బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భార్య వ్యభిచార అనుమానంతో బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయడాన్ని బాంబే హైకోర్టు Bombay High Court వ్యతిరేకించింది. మైనర్ బాలుడి హక్కులను కాపాడతామని పేర్కొంటూ, డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది. ...
Biryani Health Tip : బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుందో తెలుసా?
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే Biryani Health Tip అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలతో పాటు బరువు పెరగడం వంటి దుష్పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. ...
TTD Book Prasadam : భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదం
తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారాన్ని TTD Book Prasadam బలపరిచేందుకు శ్రీవారి చేతి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. మతమార్పిడుల అరికట్టేందుకు దళితవాడలలో విస్తృతంగా పంపిణీ జరగనుంది. భక్తులకు ...
Srisailam : శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు జూలై 25 నుంచి
శ్రావణ మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో జూలై 25 నుండి Srisailam ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని దర్శనాలు, అభిషేకాలలో తాత్కాలిక ...
PM Kisan 20th installment : రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..
దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన PM Kisan 20th installment 20వ విడత కింద రూ.2,000 నిధులు త్వరలో ఖాతాల్లోకి జమ కానున్నాయి. అందుతున్న ...
AP school attendance rules : ఏపీలో స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. AP school attendance rules విద్యార్థి హాజరు తగ్గితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఎక్కువ రోజులు గైర్హాజరైతే ఇంటికి వెళ్లి పరిశీలించాలన్న సూచనలు. ...
AP Home Minister food issue : హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక కలకలం
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగా గీత అనితకు ఎదురైన ఓ అసహజ AP Home Minister food issue సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ను సందర్శించిన ఆమె ...
Revanth Reddy Announcement : పాశమైలారం ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
పాశమైలారం ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. Revanth Reddy Announcement 1 కోటి పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి కూడా పరిహారం ప్రకటించారు. పాశమైలారం ఫార్మా కంపెనీలో జరిగిన ...
CM Chandrababu Helicopter: వెనుదిరిగిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ – వాతావరణం అడ్డంకి
పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన సీఎం CM Chandrababu Helicopter చంద్రబాబు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక గన్నవరానికి వెనుదిరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణ పరిస్థితులు అనుకూలించక ...
railway fare hike July 2025 : పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుంచే అమలులోకి
దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీల పెంపు – అన్ని తరగతుల్లో కొత్త ఛార్జీలు అమల్లోకి భారతీయ రైల్వే ప్రయాణికులకు ఓ కీలక సమాచారం. railway fare hike July 2025 రైల్వే ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం ...














