గరుడ నేత్రం
bhoomana టీడీపీ సవాల్ను స్వీకరించా- భూమన కరుణాకర్ రెడ్డి
గోశాల Goshala Issue వివాదంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. హౌస్ bhoomana అరెస్ట్, పోలీసులు, పల్లా సవాల్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిTirupati Politics : గోశాల ...
ap ration card : రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి: ఏప్రిల్ 30 చివరి తేదీ
రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి: ఏప్రిల్ 30 చివరి తేదీ ప్రభుత్వ ఫలాల కోసం ఈకేవైసీ తప్పనిసరి – తంగిరాల సౌమ్య రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటినీ పొందాలంటే ap ...
simhachalam chandanotsavam 2025 : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం
సింహాచలం, విశాఖపట్నం: స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అదృష్ట అవకాశం. simhachalam chandanotsavam 2025 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదురుచూసే సింహాచల చందనోత్సవం ఈ ఏడాది ఏప్రిల్ 30న ఘనంగా ...
amaravati construction: అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణానికి కీలక అడుగు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాశ్వత రాజధాని అమరావతి నిర్మాణంపై amaravati Construction కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, రాజధానిని పునర్నిర్మాణ దిశగా కీలకంగా ముందుకెళ్తూ, ఈరోజు ...
Tirupati tension : తిరుపతిలో ఉద్రిక్తత: భూమనను గోశాలకు వెళ్లనివ్వని పోలీసులు
తిరుపతి : టీటీడీ గోశాలలో ఆవుల మృతి ఘటనపై తిరుపతిలో రాజకీయ వేడి మరింతTirupati tension పెరిగింది. ఈ నేపథ్యంలో గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భూమన ...
mahabubnagar news : తల కొరివి పెట్టని కొడుకు.. చివరికి ఏమైందంటే..!
మహబూబ్ నగర్: మానవ సంబంధాలు అర్థం కోల్పోతున్న ఈ యుగంలో, ఓ తండ్రి mahabubnagar news మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కొడుకు నిరాకరించాడన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. మహబూబ్నగర్ పట్టణంలోని పద్మావతి ...
DSC Notification 2025 : ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరీక్షిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ DSC Notification 2025 పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఐదు రోజుల్లో 16,347 పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ...
child coma case : వీధి కుక్కల దాడి కోమాలోకి బాలిక
వీధికుక్కల దాడితో చిన్నారి హారిక కోమాలోకి వెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. బాధిత child coma case తల్లి ప్రభుత్వం నుంచి సహాయం కోరుతోంది. నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్: మానవతా విలువలు చలించిపోయే ...
Adilabad school incident : విద్యార్థులపై విష ప్రయోగం ఎవరు చేశారంటే..?
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ధరంపూరి గ్రామంలో Adilabad school incident విషప్రయోగయత్నం కలకలం. అప్రమత్తమైన టీచర్ చర్యతో 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఆదిలాబాద్, ధరంపూరి గ్రామం: ప్రభుత్వ పాఠశాలలో ...