గరుడ నేత్రం
Jyoti Malhotra : పాక్ గూఢచారిణి జ్యోతి మల్హోత్రా: విచారణలో సంచలన నిజాలు!
పహల్గామ్ దాడికి ముందు పర్యటన, పాక్ అధికారులతో సంబంధాలు, యూట్యూబ్ Jyoti Malhotra ద్వారా గూఢచర్యం — జ్యోతి మల్హోత్రా కేసులో తేలిన కీలక నిజాలు. పాకిస్థాన్కు గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ ...
India Pakistan Tensions : పాకిస్థాన్లోని ప్రతి అంగుళం మా గురిలోనే..
ఆపరేషన్ సిందూర్ విజయం, భారత్ మిలటరీ టెక్నాలజీ సామర్థ్యం, పాక్పై India Pakistan Tensions ముందస్తు చర్యలపై ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ డీకున్హా కీలక వ్యాఖ్యలు. పాకిస్థాన్ జీహెచ్క్యూకు తవ్వుకున్నా.. దాక్కోలేరు ...
Techie Arrested Rajbhavan : రాజ్భవన్లో హార్డ్ డిస్క్ చోరీ – టెక్కీ అరెస్టు
తెలంగాణ రాజ్భవన్లో సుధర్మ భవన్ నుంచి నాలుగు హార్డ్ డిస్కులు Techie Arrested Rajbhavan చోరీకి గురయ్యాయి. టెక్కీ శ్రీనివాస్ అరెస్టు. డేటా విషయంపై స్పష్టత లేదు. సుధర్మ భవన్ నుంచి 4 హార్డ్ ...
Kondagattu Temple : హనుమాన్ జయంతికి కొండగట్టు ముస్తాబు – మూడు రోజుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం. Kondagattu Temple మూడు లక్షల మంది భక్తుల రాకకు సన్నద్ధం. 4.5 లక్షల లడ్డూలు సిద్ధం. నేటి నుంచి మూడు రోజుల పాటు ...
India Mango Export : భారత్కు అమెరికా మరో షాక్
భారత్-అమెరికా సంబంధాలు క్రమంగా ప్రతికూలంగా మారుతున్నాయి. పాకిస్తాన్పై India Mango Export భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను నిలిపేయడం కోసం అమెరికా ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చిన తర్వాత, తాజాగా మరో షాకింగ్ ...
Nandigam Suresh Arrest నందిగం సురేశ్కు రిమాండ్: జూన్ 2 వరకు కస్టడీ
టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత నందిగం సురేశ్ Nandigam Suresh Arrest అరెస్ట్, జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైయిన మాజీ ...
India Pakistan : పాక్తో మళ్లీ యుద్ధం? వాస్తవ పరిస్థితి ఇదే
పాక్ అప్పుల కోసం IMF వద్ద పరితపిస్తున్నా, యుద్ధం విషయంలో India Pakistan భారత్పై వ్యాఖ్యలు చేసే స్థితిలో లేదు. సమాజ మాధ్యమాల్లో పాక్ మళ్లీ భారత్పై యుద్ధం ప్రారంభించబోతోందని పుకార్లు వస్తున్నాయి. ...
Hyderabad AC Blast : 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ
హైదరాబాద్ పాతబస్తీలో ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఘోర ప్రమాదం, 17 Hyderabad AC Blast మంది మృతి. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలోని చార్మినార్ ...
Kurnool Diamonds : రైతుకు దొరికిన వజ్రం.. జనం ఏం చేశారంటే..
కర్నూలు జిల్లాలో భారీ వర్షం తర్వాత వజ్రం లభ్యమవడంతో వజ్రాల Kurnool Diamonds అన్వేషణలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేసవి కాలం కొనసాగుతున్నా.. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ...














