గరుడ నేత్రం
Supreme Court : హైకోర్టు జడ్జిల పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సుప్రీంకోర్టు కొందరు హైకోర్టు న్యాయమూర్తుల అనవసర విరామాలపై Supreme Court తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల సొమ్ముతో న్యాయమూర్తులకు జీతభత్యాలు, సౌకర్యాలు అందిస్తుండగా, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుప్రీం సూచించింది. సుప్రీంకోర్టు ...
Gutka, Khaini : గుట్కా, ఖైనీ తింటే జరిగేది ఇదే
గుట్కా, ఖైనీ తినడం వల్ల ఆరోగ్యపరమైన Gutka, Khaini సమస్యలు ఎలా వస్తాయి? గుట్కాలోని ప్రమాదకర పదార్థాలు, నోటి క్యాన్సర్ ప్రమాదం, వ్యసన నివారణ మార్గాలు తెలుసుకోండి. గుట్కా, ఖైనీ తినే వారి ...
PM Surya Ghar Yojana : ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన – ఉచిత విద్యుత్ పథకం వివరాలు”
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలి యోజన గురించి తెలుసుకోండి. PM Surya Ghar Yojana ఉచిత విద్యుత్ పథకం, సౌర ఫలకాల సబ్సిడీ, లబ్ధిదారుల వివరాలు మరియు ప్రయోజనాలు. ప్రధానమంత్రి సూర్య ...
JanaSena, Indian Army : భారత సైన్యం కోసం జనసేన ప్రత్యేక పూజలు
జనసేన పార్టీ నేతలు భారత సైన్యానికి శక్తినివ్వాలని విజయవాడ JanaSena, Indian Army ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ: భారత సైన్యానికి పూర్తి శక్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ...
Jr NTR, Kalyan Ram : జూ ఎన్టీఆర్.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.
బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం, ఎన్టీఆర్ ను ఫ్యామిలీ నుంచి Jr NTR, Kalyan Ram దూరం చేయడంపై నందమూరి కుటుంబంలో విభేదాలు కొనసాగుతాయా? తారక రామారావు ఎంట్రీకి సంబంధించిన వివరాలు. తెలుగు చిత్రపరిశ్రమలో ...
Nandamuri Family : జూ. ఎన్టీఆర్ కి పోటీగా మరో జూ. ఎన్టీఆర్
టాలీవుడ్లో నందమూరి కుటుంబం అనగానే హీరోల వాహిని అని గుర్తు వస్తుంది. Nandamuri Family బాలకృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్.. ఇలా నందమూరి వారసులంతా సినిమా రంగంలో హీరోలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ...
Telangana Maoist Encounter : 31 మంది మావోయిస్టులు మృతి
తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో Telangana Maoist Encounter ఏప్రిల్ 21 నుంచి జరుగుతున్న భారీ ఆపరేషన్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ ప్రకటించారు. ఎన్కౌంటర్ ...
POLYCET : పాలిసెట్ పరీక్షలు!.. ఇవే నిబంధనలు
పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (పాలిసెట్) పరీక్షలను తెలంగాణ POLYCET రాష్ట్రవ్యాప్తంగా మే 13వ తేదీ మంగళవారం నాడు నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రభుత్వ ...
AP Women Commission : ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా రాయపాటి శైలజ
ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం AP Women Commission భర్తీ చేసింది. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా డా. రాయపాటి శైలజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాయపాటి శైలజ, ...
Modi on Pakistan : పాక్ విషయంలో త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ – మోదీ కీలక ఆదేశాలు
పాక్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు Modi on Pakistan పూర్తి స్వేచ్ఛ (ఫ్రీ హ్యాండ్) ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా DGMOలతో సమావేశమైన ప్రధాని, పాక్ ...