ఏపీ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరపు పాలన పూర్తి Chandrababu Orders చేసుకున్న సందర్భంగా, జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.
175 నియోజకవర్గాల్లో ర్యాలీలు
జూన్ 12న సాయంత్రం 5 గంటలకు ర్యాలీలతో పాటు
అమరావతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు
పాలనలో కూటమి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు
వైసీపీ పాలన అవినీతిని గుర్తుచేయండి
గత ప్రభుత్వం (వైసీపీ) పాలనలో చోటు చేసుకున్న అరాచక పాలన, అవినీతిని ప్రజలకు గుర్తు చేయాలి
కూటమి పాలనలో ఏర్పడిన మార్పులను ప్రచారం చేయాలని నేతలకు సీఎం సూచించారు
ప్రజల్లో నమ్మకం పెంచేలా ప్రచారం చేయాలి
సీఎం చంద్రబాబు పిలుపు మేరకు, ఈ విజయోత్సవ ర్యాలీలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా:
ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశంగా ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన
కూటమి పాలనపై అవగాహన కల్పించేందుకు Chandrababu Orders ఈ ర్యాలీలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు