జూన్ నుండి ఏపీలో రేషన్ షాపుల్లో రాగుల పంపిణీ ప్రారంభం AP Ration Shops Ragi Distribution 2025

AP Ration Shops Ragi Distribution 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో రాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు AP Ration Shops Ragi Distribution 2025 ప్రకటించింది. ఈ చర్య ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తీసుకున్నదిగా అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతి కుటుంబం నెలకు 20 కేజీల బియ్యం పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపై, ఎవరైనా 2 కేజీల రాగులు తీసుకోవాలనుకుంటే, అందుకు తగ్గట్టుగా బియ్యంలో తగ్గింపు ఉంటుంది. అంటే 2 కేజీల రాగులకు బదులుగా 18 కేజీల బియ్యం మాత్రమే అందుతుంది.

రాగుల పంపిణీ కోసం ప్రభుత్వ ప్రణాళికలు:

  • జూన్ 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలు

  • ప్రతి eligible ration familyకు ఎంపిక చేసుకునే అవకాశం

  • సంవత్సరానికి 25 వేల మెట్రిక్ టన్నుల రాగుల అవసరం

  • రాగుల సేకరణ కోసం ఇప్పటికే టెండర్లు జారీ

  • రాగులు తీసుకునే ఎంపిక కుటుంబాల కోసం ప్రత్యేక లాగిన్/రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రభుత్వ పరిశీలనలో ఉంది

ఈ నిర్ణయం ద్వారా ప్రజల ఆహారపు అలవాట్లను మరింత ఆరోగ్యదాయకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. AP Ration Shops Ragi Distribution 2025 రాగులు పోషక విలువలు అధికంగా కలిగిన ఆహార ధాన్యాల్లో ఒకటి.

Leave a Comment