ధర్మ యుద్ధంలో అమరావతి రైతుల విజయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, Amaravati Farmers Victory మే 2 నిధర్మ పోరాటంలో అమరావతి రైతులు విజయం సాధించారు,ు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రకటించారు. అమరావతి అభివృద్ధి పనుల పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు చేసిన త్యాగాలను కొనియాడుతూ, నిలాఠీదెబ్బలు భరించి, ముళ్ల కంచెలను దాటి పోరాడిన మహిళా రైతుల ధైర్యానికి నమస్కరిస్తున్నాను,ు అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.
రైతుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడిన పవన్
అమరావతి రాజధాని రైతులు తమ భూములు మాత్రమే ఇవ్వలేదని, భవిష్యత్తు ఆశయాలను కూడా సమర్పించారని పవన్ కళ్యాణ్ అన్నారు. నిరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షతతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతాం,ు అని చెప్పారు.
మోదీకి ధన్యవాదాలు
పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయినా, అటువంటి విషాద సమయంలో కూడా ప్రధాని మోదీ అమరావతికి విచ్చేయడం రైతుల త్యాగాలను గుర్తించిన సంకేతమన్నారు. ఆయన దేశ ప్రజల సంక్షేమానికి అంకితంగా ఉన్న నాయకుడిగా ప్రశంసించారు.
భవిష్యత్తు ఆశయాలు
నివిద్యార్థులు ఇక బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అమరావతి నే ఉద్యోగావకాశాల కేంద్రంగా మారుతుంది,ు అని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ధర్మ యుద్ధంలో అమరావతి రైతుల విజయం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, మే 2: నిధర్మ పోరాటంలో అమరావతి రైతులు విజయం సాధించారు,ు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రకటించారు. అమరావతి అభివృద్ధి పనుల పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు చేసిన త్యాగాలను కొనియాడుతూ, నిలాఠీదెబ్బలు భరించి, ముళ్ల కంచెలను దాటి పోరాడిన మహిళా రైతుల ధైర్యానికి నమస్కరిస్తున్నాను,ు అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.
రైతుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడిన పవన్
అమరావతి రాజధాని రైతులు తమ భూములు మాత్రమే ఇవ్వలేదని, భవిష్యత్తు ఆశయాలను కూడా సమర్పించారని పవన్ కళ్యాణ్ అన్నారు. నిరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షతతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతాం,ు అని చెప్పారు.
మోదీకి ధన్యవాదాలు
పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయినా, అటువంటి విషాద సమయంలో కూడా ప్రధాని మోదీ అమరావతికి విచ్చేయడం రైతుల త్యాగాలను గుర్తించిన సంకేతమన్నారు. ఆయన దేశ ప్రజల సంక్షేమానికి అంకితంగా ఉన్న నాయకుడిగా ప్రశంసించారు.
భవిష్యత్తు ఆశయాలు
నివిద్యార్థులు ఇక బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. Amaravati Farmers Victory అమరావతి నే ఉద్యోగావకాశాల కేంద్రంగా మారుతుంది,ు అని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
