Pawan Kalyan : సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే తోలు తీస్తా

Social Media Responsibility

సోషల్ మీడియాలో దేశవ్యతిరేక పోస్టులు పెట్టకుండా బాధ్యతగా Pawan Kalyan వ్యవహరించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టరాదని, ముఖ్యంగా సెలబ్రెటీలు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది ప్రచురించరాదని సూచించారు.

కుక్కలు అరిచినట్టు అరవొద్దు:
సోషల్ మీడియాలో వ్యవహార శైలిని నియంత్రించుకోవాలని, కుక్కలు అరిచినట్లు ఎవరు అరవద్దని హెచ్చరించారు. దేశ భద్రతకు విరుద్ధంగా ఎవరు పోస్టులు పెడితే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

చర్యలు తప్పవు:
దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ద్వారా సామాజిక సమరసతను దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. అందువల్ల, సోషల్ మీడియాలో Pawan Kalyan ఎవరైనా బాధ్యత లేకుండా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Leave a Comment