Operation Sindoor : పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఉగ్రస్థావరాలు

Terror Camps Destroyed

ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లోని ప్రధాన ఉగ్రస్థావరాలను Operation Sindoor ధ్వంసం చేసిన భారత సైన్యం. ధ్వంసమైన లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాల వివరాలు.

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి అయింది. పాకిస్థాన్‌లోని ప్రధాన ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం ఈ ఆపరేషన్ ద్వారా దేశ భద్రతకు గట్టి బలం చేకూర్చింది.

ధ్వంసమైన ఉగ్రస్థావరాలు:

మురీద్కే:

లష్కరే తయ్యిబాకు చెందిన తయ్యిబా ఉగ్ర కేంద్రం.

బహవల్ పూర్:

జైషే మహమ్మదుకు చెందిన సుభాన్ అల్లా కేంద్రం.

బర్నాలా:

లష్కరే తయ్యిబాకు చెందిన అహ్లె హడిత్ స్థావరం.

కోట్లీ:

జైషే మహమ్మద్‌కు చెందిన అబ్బాస్ కేంద్రం.

హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం మస్కర్ రహీల్ షహీద్.

తెహ్రా కలాన్:

జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం సర్బల్.

ముజఫరాబాద్:

లష్కరే శిబిరం సవాయ్ నాలా.

సయ్యద్ నా బిలాల్ ఉగ్ర స్థావరం.

సియాల్ కోట్:

హెబ్బాల్ ముజాహిదీన్ మెహమూనా జోయా కేంద్రం.

భారత సైన్యం ప్రతాపం:
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లోని ప్రధాన Operation Sindoor ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసి, ఉగ్రవాద సంస్థలకు గట్టి హెచ్చరిక పంపిన భారత సైన్యం, దేశ భద్రతలో కీలక పాత్ర పోషించింది.

Leave a Comment